మన ఆడబిడ్డ సుగుణను గెలిపించుకుందాం

50చూసినవారు
ఖానాపూర్ నియోజకవర్గ ఆడబిడ్డ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా మంగళవారం సాయంత్రం జన్నారం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన భారీ ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడారు. ఆత్రం సుగుణ జన్నారం మండలానికి చెందిన వారని అన్నారు. ఆమెకు ఉమ్మడి జిల్లా సమస్యలు తెలుసని, ఆమెను గెలిపించుకుందామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్