ప్రజలు చైతన్యవంతులు కావాలి

67చూసినవారు
ప్రజలు చైతన్యవంతులు కావాలి
కవ్వాల్ అభయారణ్య ఆంక్షలు ఎత్తివేయాలంటే ప్రజలు చైతన్యమంతులు కావాలని సామాజికవేత్త భూమాచారి కోరారు. అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని భూమా చారి చేపట్టిన ప్రచారం గురువారం జన్నారం మండలంలోని టీజీపల్లి గ్రామంలో కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలకు అటవీ ఆంక్షలతో వస్తున్న నష్టాల గురించి వివరించారు. దేశంలో అనేక అభయారణ్యాలు ఉన్న కేవలం కవ్వాల్ అభయారణ్యంలో మాత్రమే ఆంక్షలు ఉన్నాయని, దీంతో భారీ వాహనాలు రావడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్