మహిళా కార్మిక, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

67చూసినవారు
మహిళా కార్మిక, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ మహిళా కార్మిక ఉద్యోగుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సిఐటియు నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. సురేష్ డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లాలోని మహిళా కార్మిక ఉద్యోగుల సమస్యలపై ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీ, మధ్యాహ్న భోజన కార్మికులు కనీస వేతనాలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలను ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్