బహుముఖ ప్రజ్ఞాశాలి శ్యాంప్రసాద్ ముఖర్జీ

60చూసినవారు
బహుముఖ ప్రజ్ఞాశాలి శ్యాంప్రసాద్ ముఖర్జీ
బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బిజెపి జన్నారం మండల అధ్యక్షులు మధుసూదన్ రావు అన్నారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకుని శనివారం ఉదయం బిజెపి కార్యాలయంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు కొంతం శంకరయ్య, బీజేవైఎం అధ్యక్షులు ముడుగు ప్రవీణ్, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్