అమ్మవారి సన్నిధిలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ

77చూసినవారు
అమ్మవారి సన్నిధిలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శనివారం భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బి రోహిత్ రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి కుమారుడికి అక్షరాభ్యాసం చూపించారు.
ముందుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు, అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. ఆయనతో ముధోల్ సిఐ, బాసర ఎస్ఐ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్