అమెరికాలో మాన్హాటన్ కోర్టు వెలుపల శుక్రవారం షాకింగ్ సంఘటన జరిగింది. హష్ మనీ
కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్
ట్రంప్పై కొనస
ాగుతున్న విచారణను ని
రసిస్తూ ఒక వ్యక్తి నిప్పంటించుకున్నాడు. ఆ వ్యక్తిని మాక్స్వెల్ అజారెల్లోగా పోలీసులు గుర్తించారు. మంటల్లో బాధితుడి శరీరం కాలిపోయింది. పోలీసులు మంటలు ఆర్పి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.