గడ్డేన్న వాగు ప్రాజెక్టు వివరాలు

80చూసినవారు
భారీ వర్షాలకు బైంసా గడ్డేన్న ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్నట్లు శనివారం ఉదయం 8 గంటలకు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 358. 50 మీటర్లు ఉండగా. 1, 140 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోని చేరుతున్నట్లు తెలిపారు. ఒక గేటు ద్వారా 1, 120 క్యూసెక్కుల వరద నీరును దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్