రైతులకు అందుబాటులో ఎరువులు

76చూసినవారు
రైతులకు అందుబాటులో ఎరువులు
ముధోల్ మండలంలోని ప్రాథమిక సహకార సంఘం బిద్రెల్లి ఆధ్వర్యంలో గురువారం నుండి ఎరువులు అందుబాటులో ఉన్నాయని పీఏసీఎస్ ఛైర్మన్ వెంకటేశ్ గౌడ్ తెలిపారు. బిద్రెల్లి, బాసర, ముధోల్ గోదాంలలో డీఏపీ రూ. 1, 350, ముధోల్, బోరెగావ్ గ్రామాల్లోని గోదాంలో 12: 32: 16 రూ. 1470. బాసర, కారేగాం, చింతకుంట నందు గ్రోమర్ 20: 20: 0: 13 6. రూ. 1100 ఉందని కావాల్సిన రైతులు ఆధార్ కార్డు తీసుకుని కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్