బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

59చూసినవారు
బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
లోకేశ్వరం మండలం కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ కొండపురం భూమన్న, అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన కట్ట చిన్నా రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ముథోల్ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ నారాయణ రావు పటేల్ బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్