భైంసాలో భారీగా నగదు పట్టివేత

1040చూసినవారు
భైంసా మండలంలోని మిర్జాపూర్ గ్రామ శివారులో భైంసా గ్రామీణ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ఆధారాలు లేని అయిదుగురు వ్యక్తుల నుంచి రూ. 4. 31 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడ్డ నగదును తదుపరి చర్యల నిమిత్తం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా డబ్బు తరలిస్తే సీజ్ చూస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్