భైంసా అయ్యప్ప ఆలయంలో ప్రతి రోజూ కుంకుమార్చన

53చూసినవారు
భైంసా అయ్యప్ప ఆలయంలో ప్రతి రోజూ కుంకుమార్చన
నవరాత్రులను పురస్కరించుకుని ప్రతి రోజూ కుంకుమ అర్చన కార్యక్రమం జరుపుతున్నట్లు ఆలయ అర్చకులు మంత్రి సాయినాథ్ తెలిపారు. ఆలయంలోని దుర్గామాత దగ్గర ప్రతి రోజూ ఉదయం అభిషేకం మరియు సాయంత్రం కుంకుమ అర్చన చేస్తున్నట్లు తెలిపారు. భైంసా లో మొట్టమొదటి సారిగా తొమ్మిది మంది మాల ధారణ చేసి నిత్యం పూజలు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్ములు దత్తు శివ సురేష్ సచిన్ దిలీప్ రాకేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్