ఎంపీ అభ్యర్థి సుగుణను గెలిపించాలి: మంత్రి సీతక్క

524చూసినవారు
బీజేపీ పాలనలో దేశం అథోగతి పాలైందని మంత్రి సీతక్క అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుంటాల మండలం కల్లూర్ గ్రామంలో శనివారం ప్రచారం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, జన్ ధన్ యోజన ఖాతాల్లో డబ్బులు వేస్తానని వెయ్యలేదన్నారు. పల్లెల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమైందన్నారు. ఎంపీ అభ్యర్థి సుగుణకు చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే రాహుల్ గాంధీని ప్రధాని చేసినట్లేనని అన్నారు.

సంబంధిత పోస్ట్