సమావేశంలో ఫోన్లలో అధికారులు బిజీ

76చూసినవారు
భైంసా ఎంపిడిఓ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమస్యలపై సమావేశంలో చర్చ జరుగుతుండగా కొందరు అధికారులు ఫోన్లలో బిజీగా గడిపారు. సమావేశాలతో మాకేంటి సంబంధం అన్నట్టుగా అధికారుల తీరు ఉందని విమర్శలు వస్తున్నాయి. తమ శాఖకు సంబంధించి చర్చ అయిపోగానే హమ్మయ్య అంటూ తీరిగ్గా ఫోన్లలో లీనమైపోయారు.

సంబంధిత పోస్ట్