పారిశుద్ధ్య పనులను త్వరితగతిన చేపట్టాలి

561చూసినవారు
పారిశుద్ధ్య పనులను త్వరితగతిన చేపట్టాలి
పారిశుద్ధ్య పనులను త్వరితగతిన చేపట్టాలని ముధోల్ యువకులు మంగళవారం గ్రామపంచాయతీ ఇన్చార్జి సెక్రటరీ అనూష కు వినతి పత్రాన్ని అందజేశారు. పారిశుద్ధ్య పనులు చేపట్టక కాలనీలో ఎక్కడికి అక్కడ చెత్త పేరుకుపోతుందన్నారు చెత్త సేకరణ చేసే గ్రామపంచాయతీ వాహనం ఆయా కాలనీలో రాకపోవడంతో చెత్తకుప్పలు ఎక్కడికక్కడే దర్శనమిస్తున్నాయన్నారు. ప్రతిరోజు చెత్త నిర్వహణ చేపట్టి డ్రైనేజీ పూడికలు తీసి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్