మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు

1100చూసినవారు
మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
లొకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామంలో ఓ కిరాణా దుకాణంలో నిల్వ ఉంచిన మద్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకొని యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం తోకల రాజా శేఖర్ కిరాణాషాపులో తనిఖీ చేయంగా అక్రమంగా నిలువ ఉంచిన 7వేల విలువగల 14 లోటర్ల మద్యాన్ని పట్టుకొని
కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బెల్టు దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్