మహారాష్ట్ర నుండి ముధోల్ కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని శుక్రవారం పట్టుకున్నట్లు సీఐ మల్లేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర లోని ధర్మాబాద్ నుండి బైక్ గంజాయి తరలిస్తుండగా అనుమానంతో తనిఖీ చేయగా రూ. 11, 000 వేల విలువగల 4. 50 గ్రాముల గంజాయి ని స్వాదినం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.