16 నుంచి సదరం శిబిరాలు

70చూసినవారు
16 నుంచి సదరం శిబిరాలు
నిర్మల్ జిల్లా, నియోజకవర్గం, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సంబంధించి ధ్రువపత్రాల కోసం ఏప్రిల్ 16 నుంచి సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఆర్డీవో విజయలక్ష్మి తెలిపారు. అర్హత ఉన్న వారు సంబంధిత పి హెచ్ సి వైద్యుడు ధ్రువీకరించిన పత్రంతో ఏప్రిల్ 1న మీసేవ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వారికి శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్