20 మంది విద్యార్థులు గైరాజరు

67చూసినవారు
నిర్మల్ జిల్లాలో గురువారం నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్ష ఆరవ రోజు ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 47 పరీక్షా కేంద్రాల్లో సైన్స్ 2 పరీక్ష నిర్వహించారు. మొత్తం 8923 మంది విద్యార్థులకు గాను 8903 మంది విద్యార్థులు హాజరయ్యారు. 20 మంది విద్యార్థులు గైరాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్