విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న బీజేఎల్పీ నేత

560చూసినవారు
విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న బీజేఎల్పీ నేత
నిర్మల్ రూరల్ మండలం అక్కాపుర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ, లక్ష్మణచందా మండలం పార్పెల్లి గ్రామంలో శ్రీ దత్త సాయి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్