బీజేపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కు హాజరైన బీజేఎల్పీ నేత

59చూసినవారు
అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ పార్టీ అభ్యర్థిగా గొడెం నగేష్, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ముదోల్ ఎమ్మెల్యే రామరావు పటేల్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ. దేశానికి మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమన్నారు.

సంబంధిత పోస్ట్