ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

65చూసినవారు
ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ
మే1న ఇంటింటికి పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీలో 31 మంది చనిపోయారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్