ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్

42514చూసినవారు
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్
ఏపీలో ఎన్నికలకు ముందు ఈసీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ ను, విజయవాడ సీపీగా పీహెచ్ డీ రామకృష్ణను నియమించింది. రేపు ఉదయం లోపు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. ఇటీవల జగన్ పై దాడి ఘటనలో డీజీ, సీపీపై ఈసీ వేటు వేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్