పంత్ విధ్వంసం.. ఢిల్లీ భారీ స్కోర్

566చూసినవారు
పంత్ విధ్వంసం.. ఢిల్లీ భారీ స్కోర్
సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెచ్చిపోయారు. గుజరాత్‌తో మ్యాచ్‌లో 20 ఓవర్లకు 224/4 పరుగులు చేశారు. కెప్టెన్ పంత్ 88* (43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అక్షర్ పటేల్ 66 పరుగులతో ఆకట్టుకున్నాడు. మెక్‌గర్గ్ 23, స్టబ్స్ 26* పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3, నూర్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్