వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవ వేడుకలు

64చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 67వ బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం అగ్నిప్రతిష్ట ద్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఇందులో ఆలయ ఇంచార్జ్ ఈవో రంగు రవి కిషన్, ఆలయ చైర్మన్ శ్రీధర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్