పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి

63చూసినవారు
పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, శ్రీ గ్రీన్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకాలపై జరిగే అనర్థాలపై సోమవారం మున్సిపల్ కార్యాలయంలో విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ తో పర్యావరణానికి పెనుమొప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను వాడకం తగ్గించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్