మడిపల్లి భద్రయ్య సేవలు అనిర్వచనీయం

74చూసినవారు
మడిపల్లి భద్రయ్య సేవలు అనిర్వచనీయం
నిర్మల్ పట్టణానికి చెందిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు మడిపల్లి భద్రయ్య మూడవ వర్థంతి సందర్భంగా మంచిర్యాల చౌరస్తా దగ్గరలో ఏర్పాటు చేసిన వారి విగ్రహానికి పలువురు పట్టణ ప్రముఖులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపాధ్యాయ, సాహిత్య రంగానికి సమాజహితం కోసం చేసిన వారు చేసిన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్