మార్నింగ్ వాకర్స్ తో ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ

84చూసినవారు
మార్నింగ్ వాకర్స్ తో ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ
నిర్మల్ పట్టణంలో బుధవారం ఉదయం డిగ్రీ కాలేజీ మైదానం ఎన్టీఆర్ స్టేడియంలో మార్నింగ్ వాకార్స్ నీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ మీట్ అయ్యారు. ఈ సందర్భంగా అందరినీ పలకరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి, పేదింటి బిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. అనంతరం వివిధ వాకార్స్ అసోసియేషన్ తో కలిసి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకత పై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్