రేపటినుండి శిక్షణ తరగతులు నిర్వహించాలి

589చూసినవారు
రేపటినుండి శిక్షణ తరగతులు నిర్వహించాలి
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి రేపటి నుండి శిక్షణ తరగతులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఎన్నికల సిబ్బందికి విధులు, శిక్షణలపై సమావేశం నిర్వహించారు. రాండమైజేషన్ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన సిబ్బందికి ఎన్నికల విధులపై శిక్షణలు అందించాలని ఆదేశించారు. ఈ నెల 27 వ తేదీన బుధవారం పది గంటల నుంచి కలెక్టరేట్ లో శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్