13 ఏళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం

51చూసినవారు
13 ఏళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో తాజాగా దారుణ ఘటన జరిగింది. ఓ 13 ఏళ్ల బాలికపై స్థానిక బీజేపీ కార్యకర్త మరియు అతని సహచరుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం బాలికను చంపేసి మృతదేహాన్ని హైవే పక్కన పడేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి బీజేపీ ఓబీసీ మోర్చా సభ్యుడు ఆదిత్యరాజ్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్