అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

12565చూసినవారు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో దారుణం జరిగింది. మామిడిపల్లిలో అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. మృతదేహాన్ని ఆర్మూర్ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రవికుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్