పడవ బోల్తా ఘటన.. నాలుగు మృతదేహాలు గుర్తింపు

66చూసినవారు
పడవ బోల్తా ఘటన.. నాలుగు మృతదేహాలు గుర్తింపు
జమ్మూకశ్మీర్‌ శ్రీనగర్ సమీపంలోని జీలం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీయగా.. చాలా మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జీలం సహా పలు నీటి వనరుల నీటి మట్టాలు పెరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్