నిజామాబాద్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ను తన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రెండవసారి జిల్ల పార్లమెంట్ సభ్యులుగా సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగేందర్, బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.