వరద బాధితులకు ఆర్థిక సహాయం

68చూసినవారు
వరద బాధితులకు ఆర్థిక సహాయం
ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాజా గౌడ్ కు 11, 000 రూపాయల చెక్కును జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు అందజేశారు. ఆర్డీవో రాజా గౌడ్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి తమవంతుగా ఆర్థిక సాయం అందించిన జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులను అభినందిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్