ఆయుష్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం

55చూసినవారు
ఆయుష్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం
పోతంగల్ మండల కేంద్రంలో ఆయుష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఆయుష్ విభాగం జిల్లా ఇన్‌చార్జ్ డాక్టర్ నారాయాణ రావు ఆధ్వర్యంలో సుమారు 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డా. రాధిక, డా. వెంకటేశ్, డా. కరణ్, డా. శ్రావ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్