నిజామాబాద్: పీసీసీ అధ్యక్షులను కలిసిన పి.ఎం.పి సభ్యులు

79చూసినవారు
నిజామాబాద్: పీసీసీ అధ్యక్షులను కలిసిన పి.ఎం.పి సభ్యులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శనివారం పీఎంపీ అసోసియేషన్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో మొదటిసారిగా నిజామాబాద్ విచ్చేసినటువంటి పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ ని శాలువా, బొకేతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పులగం మోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ రాములు, మండల అధ్యక్షులు సత్యనారాయణ, మహిపాల్, అశ్వక్, నాగేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్