మరణించిన ఆశ వర్కర్లకు 50 లక్షల ఎక్స్ గ్రేషియ ఇవ్వాలి..

1084చూసినవారు
మరణించిన ఆశ వర్కర్లకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో డిప్యూటీ డిఎంహెచ్వో విద్యకు శుక్రవారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ వద్ద మాట్లాడుతూ ఎడపల్లికి చెందిన అబ్బవ్వ ప్రమాదంలో, మోపాల్ కు చెందిన సరోజ విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందారని, ప్రభుత్వం తరఫున 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్