ఈతకు వెళ్లిన బాలుడి గొంతులో ఇరుక్కున్న చేప

1902చూసినవారు
ఈతకు వెళ్లిన బాలుడి గొంతులో ఇరుక్కున్న చేప
సరదాగా స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన బాలుడి గొంతులో చేప ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్‌లోని చంపా జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో బాలుడు సమీర్ దేవుడు (14) ఉక్కిరిబిక్కిరి అ్యాడు. అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు, అయితే వైద్యులు సగం చేపలను మాత్రమే బయటకు తీశారు. బాలుడి పరిస్థితి విషమించడంతో పెద్ద ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెడ దగ్గర ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్