గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి

77చూసినవారు
గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి
వినాయక చవితి పండుగ సందర్భంగా వేల్పూరు మండలంలోని వివిధ గ్రామాలలో ఏర్పాటు చేయనున్న గణేష్ విగ్రహ ప్రతిమల మండపాల అనుమతి కొరకు. ఆన్లైన్ ద్వార దరఖాస్తులు సమర్పించాలని వేల్పూరు ఎస్సై నాగ్ నాథ్ తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు దిగువ అందించిన. http: //police portal. tspolice. gov. in అనే లింకు ద్వారా సమాచారం అందించాలని ఎస్సై నాగ్ నాథ్ సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్