లక్ష్మీ కాలువ ద్వారా యాసంగి పంటలకు సాగునీటిని సరఫరా చేయాలని ముప్కాల్ మండల కేంద్రంలో
బీజేపీ నాయకులు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు గడ్డం సంతోష్ రెడ్డి, ఎంపీటీసీ పద్మ-కిషన్, నాయకులు ముస్కు నర్సయ్య, జక్కుల జీవన్, మ్యాక నర్సయ్య, చిల్క దినేష్, లోక రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.