వంట సరుకులతో పాటు 25 కిలోల బియ్యం అందజేసిన జ్యోతి ఫౌండేషన్

74చూసినవారు
వంట సరుకులతో పాటు 25 కిలోల బియ్యం అందజేసిన జ్యోతి ఫౌండేషన్
బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన నవనీత ఆమె కూతురు ఆరాధ్య ఇద్దరు అనారోగ్యం పాలవడంతో నవనీత తల్లిదండ్రులు మీడియా ద్వారా ముందుకు వచ్చి మా బిడ్డను కాపాడండి అని చెప్పడంతో అంకం జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న నవనీతకు వంట సరుకులతో పాటు 25 కిలోల బియ్యం బుధవారం అందజేశారు. ఫౌండేషన్ వారికి నవనీత తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్