రేపు కొండ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొననున్న మాజీ మంత్రి

75చూసినవారు
రేపు కొండ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొననున్న మాజీ మంత్రి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం 9. 30కు కమ్మర్పల్లి మండల కేంద్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వరాష్ట్రవాది తెలంగాణ రాష్ట్రం కోసం తపించిన మాజీ మంత్రివర్యులు కొండా బాపూజీ జయంతి వేడుకల్లో మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నేత జయరాం శ్రీనివాస్ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్