బాన్సువాడ: చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

52చూసినవారు
బాన్సువాడ: చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం మోస్రా మండలానికి చెందిన సాయిలు (46) అప్పులు తీసుకున్నాడు. కాగా, అవి ఎలా తీర్చాలో అర్థం అవ్వక మానసికంగా కుంగిపోయేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది చెరువులో దూకి సూసైడ్ చేసుకునట్లు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్