గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

18422చూసినవారు
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
నసురుల్లబాద్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో బుదవారం ఒక గుర్తు తెలియని మృతదేహం లభించిందని పట్టణ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుని వయస్సు 40 నుండి 50 సంవత్సరాలు ఉంటుందని, గీతల చొక్కా ధరించి ప్యాంటుతో ఉన్నాడని పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలిస్తే 8712686174 నంబరు కు సమాచారం ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్