నిరుపేద కుటుంబాలకు అన్నదానం

55చూసినవారు
నిరుపేద కుటుంబాలకు అన్నదానం
బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లిలో సోమవారం నిరుపేద కుటుంబాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగి రవి తన తండ్రి సాయన్న వర్ధంతి సందర్భంగా నిరుపేద కుటుంబాలకు అన్నదానం చేశారు. వృధా ఖర్చు చేయకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం పట్ల ప్రజలు ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అశోక్ కుమార్ రోడే, రమేష్ పవర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్