ధర్మారం గ్రామంలో రక్తదాన శిబిరం

51చూసినవారు
ధర్మారం గ్రామంలో రక్తదాన శిబిరం
డిచ్ పల్లి మండలం ధర్మారం గ్రామంలో శుక్రవారం
ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా ధర్మారం గ్రామంలో సూర్య ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి 42 యూనిట్ల రక్తం ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా తుకారాం రాథోడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిచారు. ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్