బోధన్: వీడిసి కార్యదర్శిగా నామినేషన్ వేసిన కడికోల్ల శంకర్

82చూసినవారు
బోధన్: వీడిసి కార్యదర్శిగా నామినేషన్ వేసిన కడికోల్ల శంకర్
బోధన్ గ్రామాభివృద్ధి కమిటీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎన్నికల అధికారులచే ఏర్పాటు చేసిన నామినేషన్ ల ప్రక్రియ ప్రారంభం అయింది. అందులో భాగంగా విడిసి కమిటీ కార్యదర్శి పదవికి గాను కడికొల్ల శంకర్ నామినేషన్ ను దాఖలు చేశారు. గ్రామంలోని ఓటరు సభ్యులు నామినేషన్ ను ప్రతిపాదిస్తూ బలపరిచారు. తన నామినేషన్ ధ్రువ పత్రాలను ఎన్నికల అధికారులు అయిన లోల శంకర్, పోశెట్టి, ఎంబెల్లి శంకర్, పురాణే అజయ్ కుమార్, బి. సాయిలు లకు అందజేశారు.

సంబంధిత పోస్ట్