బోధన్: దేవి శోభాయాత్రలో పోలీసులకు, భక్తులకు తోపులాట

79చూసినవారు
బోధన్: దేవి శోభాయాత్రలో పోలీసులకు, భక్తులకు తోపులాట
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆదివారం మొదలైన దేవి శోభాయాత్ర సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఊరేగింపుగా తీసుకెళుతున్న సమయంలో పట్టణంలోని ఆచన్ పల్లి వద్ద టపాసులు బాణాసంచా కల్చకుండా అడ్డుకున్నారు. దీనితో పోలీసులకు, భక్తులకు మధ్య మాట మాట పెరిగి తోపులాటకు దారితీసింది. అనంతరం పెద్దలు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమనిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్