బోధన్: చక్రేశ్వర మందిర ఉద్యోగికి ఈవోగా ప్రమోషన్

84చూసినవారు
బోధన్: చక్రేశ్వర మందిర ఉద్యోగికి ఈవోగా ప్రమోషన్
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివమందిరంలో విధులు నిర్వహిస్తున్న రాములకు శనివారం ఈవోగా పదోన్నతి లభించింది. ఆలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాములుకు కార్యనిర్వహణ అధికారిగా ప్రమోషన్ లభించింది. ఈ మేరకు ప్రమోషన్ ఉత్తర్వులను మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని లక్ష్మీనారాయణ దేవాలయంకు ఈవోగా బదిలీపై వెళుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్