పేదల సంక్షేమంలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...

55చూసినవారు
పేదల సంక్షేమంలో కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు వెంకటేష్ అన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ 5 వ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు, కర్షకుల పట్ల కొత్త చట్టాలను తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని, రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్