సాలూరు మండలంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటన

61చూసినవారు
సాలూరు మండలంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటన
నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని పలు గ్రామాలలో పంట పొలాలను స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం మరియు చెరుకు, వరి పరిశోధన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, బోధన్ మరియు సాలూర తహసిల్దార్ లు విట్టల్, శశి భూషణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చీల శంకర్, సొసైటీ చైర్మన్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్